CM KCR: వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గం

X
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్
Highlights
CM KCR: రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చి కుట్ర చేస్తోంది
Rama Rao12 Jan 2022 7:54 AM GMT
CM KCR: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఎరువుల ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమని, కేంద్ర ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకి అని మండిపడ్డారు. రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతంగం నడ్డి విరిచిందని విమర్శించారు.
Web TitleTelangana CM KCR Fires on Central Government | TS News Today
Next Story
విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...
23 May 2022 4:45 AM GMTపెద్ద అంబర్పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...
23 May 2022 4:22 AM GMTనేటి నుంచి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్.. 5 నిమిషాలు లేటైన నో ఎంట్రీ...
23 May 2022 3:51 AM GMTసినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?
22 May 2022 10:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే : ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి
22 May 2022 10:00 AM GMTజనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMT
పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు
23 May 2022 10:36 AM GMTచిరంజీవి కంటే బాలయ్య లైనప్ బెటర్.. కంగారు పడుతున్న మెగా అభిమానులు...
23 May 2022 10:00 AM GMTపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సరికొత్త కాంట్రవర్సీ...
23 May 2022 9:23 AM GMTజనసేనాని నిర్ణయం.. ప్రొడ్యూసర్లలో కంగారు..
23 May 2022 9:19 AM GMTచైనాకు బాయ్ బాయ్... ఇండియాకు యాపిల్..
23 May 2022 9:07 AM GMT