ముఖ్యమంత్రి కేసీఆర్పై జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు

X
సీఎం కేసీఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Highlights
*ఉద్యమంలో అమరులైన రైతులకు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన *కేసీఆర్ ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసిన మంత్రి కేటీఆర్
Sandeep Reddy21 Nov 2021 2:08 AM GMT
Telangana: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అమరులైన రైతులకు ఎక్స్గ్రేషియా ప్రకటతో సీఎం కేసీఆర్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉద్యమంలో మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి 3లక్షలు ఇస్తామని సీఎం ప్రకటించారు. దీనిపై జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కేసీఆర్ నిర్ణయం రైతులపై ఆయనకున్న నిబద్ధతకు అద్దం పడుతోందని పేర్కొంటున్నారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన జాబితాలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.
Web TitleTelangana Chief Minister KCR Announced 3 Lakh Ex-gratia for Farmers Martyred in the Movement
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT