Praja Sangrama Padayatra: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

X
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం
Highlights
Praja Sangrama Padayatra: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్, కోలహలంగా మారిన చార్మినార్..
Shireesha28 Aug 2021 6:41 AM GMT
Praja Sangrama Padayatra: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం అయింది. బీజేపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన బండి సంజయ్.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శంఖం పూరించి పాదయాత్రను ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు 300 మందికి అనుమతి ఇచ్చారు.
Web TitleTelangana BJP Chief Bandi Sanjay Started Praja Sangrama Padayatra from Charminar Bhagyalakshmi Temple
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
BJP MP: సంతకం పెట్టేది మంత్రులు.. జైలుకు వెళ్లేది మంత్రులే
19 Aug 2022 11:32 AM GMTVijay Deverakonda: 'లైగర్' కలెక్షన్లు 200 కోట్ల నుంచి మొదలవుతాయి..
19 Aug 2022 11:20 AM GMTLIC Policy: రోజు రూ.238 పొదుపు చేస్తే రూ.54 లక్షలు మీవే..!
19 Aug 2022 10:30 AM GMTరామ్ చరణ్ - శంకర్ సినిమా నుంచి వాక్ అవుట్ చేసిన టెక్నీషియన్.. కారణం...
19 Aug 2022 10:15 AM GMTNarayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్ను పట్టుకున్న...
19 Aug 2022 9:50 AM GMT