Medigadda: నేడు మేడిగడ్డకు మంత్రులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్

T Congress Ministers to visit Medigadda Barrage today
x

Medigadda: నేడు మేడిగడ్డకు మంత్రులు.. కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్

Highlights

Medigadda: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై సమీక్షించనున్న మంత్రులు

Medigadda: ఇవాళ భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్ పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై మంత్రులు సమీక్షించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories