Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Suspension of BJP MLAs from Telangana Assembly
x

 తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Highlights

Telangana Assembly: అసెంబ్లీ సమావేశాలకు అడ్డుతగులుతున్నారని.. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు అసెంబ్లీలో నినాదాలు చేశారు. దీంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయలేరని చెప్పారు. తమను ఎంతగా అణిచివేయాలనుకున్నా ప్రశ్నించి తీరుతామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories