Nagarkurnool: గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

Students Fell ill Due to Food poison in Nagarkurnool Tribal Girls School
x

Nagarkurnool: గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత

Highlights

Nagarkurnool: 59 మంది విద్యార్థినులకు కొనసాగుతున్న ట్రీట్‌మెంట్

Nagarkurnool: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన మన్ననూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాగర్‌కర్నూల్, అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. వారిని నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 9 మంది, అచ్చంపేట ఆసుపత్రిలో 50 మంది వరకు విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories