ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

Sri Rama Navami Shobha Yatra At Adilabad district
x

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

Highlights

Sri Rama Navami Shobha Yatra: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి నగేష్‌

Sri Rama Navami Shobha Yatra: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా జరిగింది. శోభాయాత్రకు యువత కాషాయ జెండాలతో భారీగా పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ బీజేపీ అభ్యర్థి నగేష్ పాల్గొన్నారు. కాషాయ జెండాలతో రామనామ స్మరణ చేస్తూ భక్తులు హోరెత్తించారు .ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories