AK Gupta: సికింద్రాబాద్ అల్లర్లలో 12కోట్ల నష్టం

South Central Railway AK Gupta Speaks to Media over Agnipath Incident in Secunderabad
x

Railway AK Gupta: సికింద్రాబాద్ అల్లర్లలో 12కోట్ల నష్టం

Highlights

AK Gupta: ప్రయాణికులకు రీఫండ్ చెల్లించాము, కమర్షియల్ స్టాల్స్ నాశనం అయ్యాయి

AK Gupta: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన విధ్వంసంలో ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 12 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు రైల్వే డివిజనల్ మేజేజర్ ఏకే గుప్త. ప్లాట్ ఫాం 2, 3, 4, 5 పై ఉన్న కమర్షియల్ స్టాల్స్ నాశనమయ్యయని తెలిపారు.

చాలా వరకు ట్రైన్లు రద్దు చేసి..ప్రయాణికులకు రీఫండ్ చెల్లించామని, సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఏకే గుప్త అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories