Bichkunda: సేవా భారతి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

Bichkunda: సేవా భారతి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
x
Highlights

సేవా భారతి ఆధ్వర్యంలో శనివారం 60 నిరుపేద కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కారం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు బాన్సువాడ...

సేవా భారతి ఆధ్వర్యంలో శనివారం 60 నిరుపేద కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కారం, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులు బాన్సువాడ డిఎస్పీ ఎస్. దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధులు యెన్నావార్ జనార్ధన్, యెన్నావర్ శ్రీనివాస్, డా. నర్సింలు, రచ్చ శివకాంత్, మైపతి హన్మండ్లు, అనిల్, శంకర్, శీను సెట్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గనికి కేంద్ర బిందువైన బిచ్కుందలో భూమి ఫౌండషన్ ప్రతినిధులు ఒక పక్క, సేవ భారతి ప్రతినిధులు మరో పక్క నిరుపేదలకు అండగ వుంటు గత 25రోజుల నుండి పేదవారి ఆకలిని తీర్చుతూ మానవత్వం చాటుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories