Hyderabad: బొటానికల్ గార్డెన్‌లో రన్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ వాకథాన్ ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్

Santhosh Kumar Inaugurated the Run for Peace Program Walkathon at the Botanical Garden
x

Hyderabad: బొటానికల్ గార్డెన్‌లో రన్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ వాకథాన్ ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్

Highlights

Hyderabad: ఓపెన్ జిమ్‌ కోసం రూ.15 లక్షల విరాళం ప్రకటించిన ఎంపీ

Hyderabad: గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ బొటానికల్ గార్డెన్‌లో ఓపెన్ జిమ్‌ కోసం 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అన్యాక్రాంతమయ్యే బొటానికల్ గార్డెన్‌ సీఎం కేసీఆర్ దార్శనికతతో బాగయిందని అన్నారు. గార్డెన్‌లో ఉన్న ప్రతి చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories