ఆర్టీసీకి అద్దె బస్సుల యజమానుల షాక్

Highlights
-పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ -రేపటిలోగా బిల్లులు చెల్లించకపోతే బస్సులు నిలిపివేస్తామని అల్టిమేటం -సెప్టెంబర్ నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన
admin113 Nov 2019 4:04 PM GMT
ఆర్టీసీకి అద్దె బస్సుల యజమానులు షాక్ ఇచ్చారు. తమకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా బిల్లులు చెల్లించకపోతే బస్సులు నిలిపివేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ నుండి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. డీజిల్కు, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బస్సుకు కనీసం లక్షా 50 వేల రూపాయలు ఇస్తే ఫైనాన్స్, డ్రైవర్ జీతాలు చెల్లించి బస్సులు నడుపుతామని తెలిపారు అద్దె బస్సుల యజమానులు.
లైవ్ టీవి
మహేష్ అబ్బురపరిచే ఫీట్.. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు
10 Dec 2019 4:00 PM GMTఅతని ఓపిక చూసి ప్రేరణ పొందుతున్నాం
10 Dec 2019 3:51 PM GMTరేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
10 Dec 2019 3:22 PM GMTపరాయి మహిళలను అమ్మ లేదా అక్కచెల్లెలుగా చూడాలి : హరీష్
10 Dec 2019 3:09 PM GMTఢిల్లీకి సజ్జనార్.. నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టులో...
10 Dec 2019 3:06 PM GMT