నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా

Nizamabad: ఒంగోలు నుంచి బోధన్‌కు వెళ్తుండగా ఘటన

Jyothi
Published on: 8 Sept 2022 11:24 AM IST
RTC Bus Overturned in Ditchpally of Nizamabad District
X

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. బస్సు డ్రైవర్ చేయి విరిగిపోయింది. ఒంగోలు నుంచి బోధన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Jyothi

Jyothi

Next Story