Nalgonda: ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

X
Nalgonda: ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Highlights
Nalgonda: ప్రమాదంలో వికారాబాద్ ఎస్సై శీను నాయక్, తండ్రి మృతి...
Shireesha2 Jan 2022 2:30 AM GMT
Nalgonda: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఎస్సై సహా ఆయన తండ్రి మృతి చెందారు. చింతపల్లి మండలం మాల్ దగ్గర.. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను వికారాబాద్ ఎస్సై శ్రీను నాయక్, ఆయన తండ్రిగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు.. ఎస్సై శ్రీను నాయక్కి వారం రోజుల కిందటే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్సై శ్రీనుది రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్య తండా కాగా.. ఓ ఫంక్షన్కి హాజరై తిరిగి వస్తుండగా హైదరాబాద్ నుంచి దేవరకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. ఎస్సై, ఆయన తండ్రి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై శ్రీను మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Web TitleRTC Bus Hit a Auto Killed 2 Members in Nalgonda District | Telangana News Today
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
SSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMTఅగ్గి బరాటలు చల్లబడ్డారా..? వైసీపీ ఫైర్బ్రాండ్స్కు ఏమైంది..?
28 May 2022 7:37 AM GMTChandrababu: ఒంగోలులో ఎన్టీఆర్కు విగ్రహానికి చంద్రబాబు నివాళులు
28 May 2022 7:36 AM GMTమోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTBalakrishna: ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు
28 May 2022 6:55 AM GMT