RS Praveen Kumar: భూముల వేలం పేరుతో కేసీఆర్ చీకటి దందా

RS Praveen Kumar Fire On CM KCR BRS GOVT
x

RS Praveen Kumar: భూముల వేలం పేరుతో కేసీఆర్ చీకటి దందా

Highlights

RS Praveen Kumar:

RS Praveen Kumar: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ బడుగు, బలహీన వర్గాలపాలిట దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండి పడ్డారు. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 30 వేల ఎకరాల భూముల్ని పేదవర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను భూముల్ని బలవంతంగా ప్రభుత్వం లాక్కోవడాన్ని తప్పుబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories