Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాం

Rohin Reddy On Congress Government
x

Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తాం

Highlights

Rohin Reddy: కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన ఉంటుంది

Rohin Reddy: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అందిస్తామని కాంగ్రెస్‌ నాయకులు రోహిన్‌రెడ్డి అన్నారు. పరిపాలనలో ప్రతి ఒక్కరిని భాగం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో కక్షపూరిత రాజకీయాలు ఉండవని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తోనే ప్రజాపాలన ఉంటుందని అంటున్న కాంగ్రెస్‌ నాయకులు రోహిన్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories