స్కూల్ వ్యాన్ బోల్తా ..ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి

స్కూల్ వ్యాన్ బోల్తా ..ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి
x
Highlights

సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తా పడి ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి.

సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ వ్యాన్ బోల్తా పడి ఇద్దరు పదో తరగతి విద్యార్ధులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 20 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన చిన్నారులను స్ధానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories