Narayanpet: రోడ్డు ప్రమాదం.. వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Road Accident In Narayanpet
x

Narayanpet: రోడ్డు ప్రమాదం.. వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Highlights

Narayanpet: మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తింపు

Narayanpet: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లె వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ముందు వెళుతున్న వాహనాన్ని డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories