Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road accident In Jayashankar Bhupalpally District
x

Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

Highlights

Bhupalpalli: ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు

Bhupalpalli: భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భాగిర్తిపేట, కొత్తపల్లి గ్రామాల్లోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 25 మంది ఉన్నారు. అందులో 10 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories