Revanth Reddy: పశుసంవర్ధక శాఖ, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖపై రేవంత్‌ సమీక్ష

Revanth Review on Animal Husbandry and Dairy Development And Fisheries Department
x

Revanth Reddy: పశుసంవర్ధక శాఖ, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖపై రేవంత్‌ సమీక్ష

Highlights

Revanth Reddy: విజిలెన్స్‌ ప్రాథమిక నివేదికను ఏసీబీకి ఇవ్వాలని సీఎం ఆదేశం

Revanth Reddy: తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి పశు సంవర్ధకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్కీమ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశించారు. విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories