Revanth Reddy: వైఎస్సాఆర్‌ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి

Revanth Reddy Pays Tributes to YSR  | TS News
x

Revanth Reddy: వైఎస్సాఆర్‌ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి

Highlights

Revanth Reddy: కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పంజాగుట్ట సర్కిర్‌ వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు

Revanth Reddy: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌ చేపట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి అన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాలన కొనసాగించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. వైఎస్సార్‌ జయంతి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ లోని పంజాగుట్ట సర్కిర్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పాలన విధానాన్ని నేతలు గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories