Revanth Reddy: ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలి

Revanth Reddy Open Letter To Telangana People
x

Revanth Reddy: ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలి

Highlights

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎల్బీ స్టేడియంలో రేపు జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని.. ప్రజలంతా ప్రమాణస్వీకారానికి రావాలని లేఖలో కోరారు రేవంత్ రెడ్డి.



Show Full Article
Print Article
Next Story
More Stories