నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష

Revanth Reddy meeting In Secretariat Today
x

నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష

Highlights

Revanth Reddy: ధరణి కమిటీతో సమావేశం కానున్న సీఎం

Revanth Reddy: ఇన్ని రోజులు ఎన్నికలు, ప్రచారాలతో బీజీబీజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి నేడు సచివాలయానికి రానున్నారు. పాలనా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నారు. ధరణి కమిటీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సిఎం రేవంత్ రెడ్డి.. పలు అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులు, పలువురు మంత్రులతో సమీక్షా నిర్వహించనున్నారు. వీటితోపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories