Revanth Reddy: ఓఆర్ఆర్ అంశంపై విచారణకు ఎందుకు ఆదేశించడంలేదు

Revanth Reddy Comments On BRS And BJP
x

Revanth Reddy: ఓఆర్ఆర్ అంశంపై విచారణకు ఎందుకు ఆదేశించడంలేదు

Highlights

Revanth Reddy: రఘునందన్ ఫిర్యాదును నమ్ముతున్నారా.. లేదా?

Revanth Reddy: ఓఆర్ఆర్ అంశంపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీని వెనక ఉన్న గూడుపుఠానీ ఏంటని అన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఫిర్యాదును బండి సంజయ్, కిషన్ రెడ్డి నమ్ముతున్నారా లేదా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్ రెడ్డి చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories