
Dharmapuri Arvind: రామమందిరం పునఃనిర్మాణం 500 ఏళ్లనాటి హిందువుల కల
Dharmapuri Arvind: జనవరి 22న ఈ మహత్తర కార్యక్రమం నెరవేరబోతుంది
Dharmapuri Arvind: అయోధ్యలో రామమందిరం పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయాల శుద్ధికరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇందూర్ పట్టణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ఖిల్లా రామాలయాన్ని శుద్ధి చేశారు ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. అయోధ్య రామమందిరం పునఃనిర్మాణం 500 ఏళ్లనాటి హిందువుల కల అని అన్నారు ధర్మపురి అర్వింద్. జనవరి 22న ఈ మహత్తర కార్యక్రమం నెరవేరబోతుందని, ఎంతో మంది కరసేవకులు, హిందువులు తమ ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఇందూరులో ఉన్న హిందూ బంధువులు అందరూ తమ, తమ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలని శుభ్రం చేసుకోవాలని కోరారు ధర్మపురి అర్వింద్.
‘స్వచ్ఛ్ తీర్థ్’
— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 18, 2024
అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారితో కలిసి "దేవాలయ శుద్ధి" కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది
Feeling Blessed to participate in the “Swachh… pic.twitter.com/ASDllfeWob

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




