Puvvada Ajay Kumar: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Puvvada Ajay Started The Second Phase Of Kanti Velugu
x

Puvvada Ajay Kumar: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్

Highlights

Puvvada Ajay Kumar: కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

Puvvada Ajay Kumar: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం 44 వ డివిజన్ రామదాస్ కళాక్షేత్రంలో మంత్రి పువ్వాడ రెండవ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని అంధత్వం లేని తెలంగాణ కోసమే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని, మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories