ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన..

*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్

Jyothi
Updated on: 26 Nov 2022 1:15 PM IST
Protest by Climbing the Tower in Mulugu District
X

ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన..

Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. టవర్ ఎక్కారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు దిగేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

Jyothi

Jyothi

Next Story