ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన..
*పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్
ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన..
Mulugu: ములుగు జిల్లా ఏటూరునాగారంలో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని.. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. టవర్ ఎక్కారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు దిగేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
Next Story




