Hyd News: సైబరాబాద్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

Police Arrested Online Cricket Betting Team
x

Hyd News: సైబరాబాద్‌లో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టు

Highlights

Hyd News: నిందితుల నుంచి రూ.3.29 కోట్ల విలువైన సొత్తు సీజ్‌

Hyd News: హైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టైంది. సైబరాబాద్‌ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రధాన బుకీ నరసారావుపేటకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. రామాంజనేయులతో పాటు 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 3 కోట్ల 29 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులకు సంబంధించిన 57 బ్యాంక్ ఖాతాల్లోని 2 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories