PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు

PM Modi Telangana visit Date Fixed
x

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు

Highlights

PM Modi: మార్చి 4న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. మార్చి 4న ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రధాని మోడీ పర్యాటిస్తారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రధాని మోడీ టూర్‌ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ప్రధాని పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననుండగా.. మెదక్ పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర పార్టీ నేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories