Palle Pragathi: సిద్దిపేట జిల్లా క్షీరసాగర్‌లో పల్లె ప్రగతి కార్యక్రమం

Palle Pragathi Progaram in Siddipet District Ksheerasagar
x

పల్లె ప్రగతి లో పాల్గొన్న మంత్రి హరీష్  రావు 

Highlights

Palle Pragathi Programme: ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్‌ రావు * యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో వరిసాగు-హరీష్‌ రావు

Palle Pragathi Programme: యాసంగిలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో వరిపంట పండిందన్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట ఆయిల్‌ఫామ్‌ సాగుకు అనుకూలంగా ఉందన్నారు ఆయన. రాష్ట్రంలో రానురాను దొడ్డు వడ్లకు డిమాండ్‌ పెరుగుతోందన్న మంత్రి హరీష్‌ రావు.., రైతులకు పంటసాగుచేయడానికి విద్యుత్‌, నీరు పుష్కలంగా ఉందన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories