బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన
x

బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

Highlights

Basara: రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన బాటపట్టారు. రెగ్యులర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రంతా AB-3 బిల్డిండ్ వద్ద నిరసన తెలిపారు. నిన్న నూతన ఇంచార్జ్ వీసీగా వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. దీంతో ఇంఛార్జ్ వీసీ నియామకాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన చర్చల్లో రెగ్యూలర్ వీసీని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఇంఛార్జ్ వీసీని ఎందుకు నియమించారని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories