మున్సిపల్‌ ఫలితాలపై మాజీ ఎంపీ కవిత ట్వీట్‌

మున్సిపల్‌ ఫలితాలపై మాజీ ఎంపీ కవిత ట్వీట్‌
x
మున్సిపల్‌ ఫలితాలపై మాజీ ఎంపీ కవిత ట్వీట్‌
Highlights

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆమె...

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెబుతూ. జై తెలంగాణ !! జై టీఆర్ఎస్ !! జై కేసీఆర్ !! అని ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories