Etela Rajender: బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. బిజెపి అండగా ఉంటుంది

Negligence Of The Government In Supporting The Affected Families
x

Etela Rajender: బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. బిజెపి అండగా ఉంటుంది

Highlights

Etela Rajender: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధితులకు ఈటల పరామర్శ

Etela Rajender: భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధిత కుటుంబాలను బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పరామర్శించారు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరూ కారణం కాదని, కాకపోతే బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం వరదబాధితులకు పదిలక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. తమ పార్టీ పరంగా గ్రామస్తులను ఆదుకుంటున్నామని చెప్పారు. మోరంచపల్లి గ్రామస్తులను అప్రమత్తం‌ చేయడంలోనూ , ముంపు తర్వాత సహాయక చర్యల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తున్నదంటున్న ఈటెల.

Show Full Article
Print Article
Next Story
More Stories