Neelam Madhu: ఎన్నికల ప్రచారానికి నీలం మధు శ్రీకారం

Neelam Madhu Started Election Campaign
x

Neelam Madhu: ఎన్నికల ప్రచారానికి నీలం మధు శ్రీకారం

Highlights

Neelam Madhu: మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ

Neelam Madhu: మెదక్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. పటాన్‌ చెరు రుద్రారం గణేష్ గడ్డ వినాయక ఆలయం నుండి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్‌ సీనియర్ నాయకులతో ఆలయానికి చేరుకున్న నీలం మధు..అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రచార రథాలకు టెంకాయ కొట్టి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖతో పాటు నిర్మల జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories