Telangana BJP: టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు

X
టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు
Highlights
Telangana BJP: రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని బండి సంజయ్ పిలుపు
Rama Rao9 Jan 2022 6:45 AM GMT
Telangana BJP: రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీ.బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు జరగనున్నాయి. పంజాబ్లో మోడీ కాన్వాయ్ని అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్న బీజేపీ కేడర్ హోమాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని జిల్లా, మండల స్థాయి నేతలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.
రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో పాల్గొన్ననున్నారు బండి సంజయ్.
Web TitleMrityunjaya Homam Under the Auspices of TBJP in Telangana | TS News Online
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Nepal: నేపాల్లో కూలిన విమానం
29 May 2022 8:50 AM GMTAudimulapu Suresh: టీడీపీకి ఇదే చివరి మహానాడు
29 May 2022 8:34 AM GMTబీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి
29 May 2022 8:13 AM GMTశంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం
29 May 2022 7:45 AM GMTతెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు.. 42 నుండి 44 డిగ్రీల...
29 May 2022 7:17 AM GMT