MP Laxman: రాహుల్ జోడో యాత్ర చేస్తే... కూటమి నేతలు వెళ్లిపోతున్నారు

MP Laxman Comments on Rahul Gandhi And India Alliance
x

MP Laxman: రాహుల్ జోడో యాత్ర చేస్తే... కూటమి నేతలు వెళ్లిపోతున్నారు

Highlights

MP Laxman: అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోటీ జరగనుంది

MP Laxman: రాహుల్ గాంధీ ఓ వైపు భారత్ జోడో యాత్ర చేస్తుంటే.... ఇండి కూటమి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. ఇండి కూటమి చీలికలతో కొట్టుమిట్టాడుతోందని ఆక్షేపించారు. ఇప్పటికే నితీశ్ కుమార్, మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇండి కూటమి నుంచి వైదలిగాయన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధికి అబద్ధాలకు మధ్య పోటీ జరగనుందని లక్ష్మణ్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories