Gangadhara: నారాయణ పూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Gangadhara: నారాయణ పూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
x
MLA Sunke Ravishankar
Highlights

గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే...

గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులు ధాన్యం అమ్మేందుకు ఆగం కావద్దని, అందరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories