Gangadhara: వెంకటాయపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Gangadhara: వెంకటాయపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
x
Highlights

గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు.

గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమల్ల మేఘరాజు, ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, గంగాధర సింగల్ విండో చైర్మన్ దూలం బాల గౌడ్, పులకం నర్సన్న, ఏఎంసి ఛైర్మన్ సాగి మహిపాల్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మడ్లపెల్లి గంగాధర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నవీన్ రావు, సర్పంచులు వేముల దామోదర్, ముక్కెర మల్లేశం, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీలు, ఉప సర్పంచి వేముల శ్రీధర్, రావుల ఉపెందర్, ఉప్పుగండ్ల రాంరెడ్డి, గంకిడి విద్యసాగర్ రెడ్డి, వంగల మల్లికార్జున్, అలువాల తిరుపతి, మ్యాక వినోద్, తాళ్ళ సురేష్, అదిమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories