Raja Singh: తెలంగాణ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోంది

MLA Raja Singh Hot Comments on Telangana Government
x
తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డ రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Raja Singh: సీఎం కేసీఆర్ అసెంబ్లీని తప్పుదోవ పట్టించారు

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల్లో అవినీతిని ప్రస్తావిస్తే మాపై విమర్శలు చేసిన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లతో పాటు మిగిలిన పథకాల్లోనూ అవినీతి జరుగుతోందని.. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories