Anumula: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నోముల

Anumula: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నోముల
x
MLA Nomula Narsimhaiah
Highlights

మండలం కొట్టాల గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చేతుల మీదుగా ప్రారంభించారు.

మండలం కొట్టాల గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకొని లబ్ధి పొందాలని కోరారు.

రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వ నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జెడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు ఎంపీడీవో బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories