జనగామ జిల్లాలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటన

Minister Srinivas Goud and Errabelli Dayakar Rao Tour Jangaon District
x

(ఫైల్ ఇమేజ్)

Highlights

* గీతకార్మికుల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రులు * గీత కార్మికుల దగ్గర కల్లు తాగిన మంత్రులు

జనగామ జిల్లా రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లే మార్గమధ్యలో గీత కార్మికులున్న మండవ దగ్గరకు వెళ్లారు.. గీతకార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంప్రదాయ తాటికల్లును మంత్రులు తాగి.. తమ సంతోషాన్ని పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గీతకార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories