KTR: ఫ్లై ఓవర్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Minister KTR Visited The Victims Of The Flyover Accident
x

KTR: ఫ్లై ఓవర్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్  

Highlights

KTR: గాయపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది

KTR: ఫ్లై ఓవర్ ప్రమాద క్షతగాత్రులను మంత్రి కేటీఆర్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గాయపడిన వారికి పూర్తి అండగా ఉంటుందన్నారు. చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్.... ఈ ప్రమాదంపై పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories