KTR: సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Minister KTR Consulated The Injured
x

KTR: సిలిండర్ పేలిన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాం

KTR: ఖమ్మం జిల్లా చీమలపాడు ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి కేటీఆర్. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డవారికి 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామన్న కేటీఆర్.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఇక ప్రమాదంలో కుట్రకోణం ఉందో.. లేదో దర్యాప్తులో తేలుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories