Kishan Reddy: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కిషన్‌రెడ్డి

Minister Kishan Reddy Visits the Ramappa Temple
x

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (ట్విట్టర్ ఇమేజ్)

Highlights

Kishan Reddy: రుద్రేశ్వరుడిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

Kishan Reddy: రామప్ప దేవాలయాన్ని సందర్శించారు కిషన్‌రెడ్డి. కేంద్రమంత్రి హోదాలో తొలిసారిగా రామప్పకు వచ్చిన కిషన్‌రెడ్డి.. రుద్రేశ్వరుడిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక యునెస్కో గుర్తింపు నేపథ్యంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories