బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు లేఖ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు లేఖ
x
Highlights

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు 9పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో హరీష్‌రావు ప్రజల తరఫున 18 ప్రశ్నలను సంధించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు 9పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో హరీష్‌రావు ప్రజల తరఫున 18 ప్రశ్నలను సంధించారు. ఏడు మండలాలు, లోయర్ సీలేర్ ప్రాజెక్టును ఏపీకి అప్పగించింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. అలాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంటున్నది మీరు కాదా అని దూషించారు. ఈ ప్రశ్నలకు సమాధానమివ్వకుంటే మీ బాధ్యత నుంచి మీరు తప్పుకున్నట్లే అంటూ చురకలంటించారు. దుబ్బాక ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి హరీష్‌రావు అన్నారు. కేంద్రం తెలంగాణపై సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories