కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Minister Harish Rao Participated In Komuravelli Mallanna Kalyanam
x

కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు

Highlights

* స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన హరీష్‌రావు.. స్వామివారికి బంగారు కిరీటం బహూకరణ

Minister Harish Rao: వచ్చే సంవత్సరం కొమురవెల్లిలో కొలువైన అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం చేయిస్తామని హామినిచ్చారు మంత్రి హరీష్ రావు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కల్యాణానికి హాజరైన మంత్రి హరీష్ రావు.. ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం స్వామివారికి బంగారు కిరీటాన్ని అలంకరించారు. సీఎం కేసీఆర్ పాలనలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆలయాలను పునరుద్దరించుకుంటున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories