Harish Rao: రైతుల కోసం రైతు వేదికల నిర్మాణం.. వ్యవసాయానికి రూ.26,831 కోట్ల ప్రతిపాదన

Minister Harish Rao On Rythu Vedika
x

Harish Rao: రైతుల కోసం రైతు వేదికల నిర్మాణం.. వ్యవసాయానికి రూ.26,831 కోట్ల ప్రతిపాదన

Highlights

Harish Rao: రైతు సంక్షేమానికి కట్టుబడిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana Budget 2023: రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. రైతులు తమ సమస్యలపై చర్చించుకోవడానికి రైతు వేదికలు కట్టామన్నారు. రాష్ట్రంలో 5వేల ఎకరాల చొప్పున ఉన్న ప్రతి క్లస్టర్‌కు రైతువేదిక నిర్మించామన్నారు. మొత్తం 572 కోట్లతో 2వేల 601 రైతు వేదికలు నిర్మించామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 26వేల 831 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ప్రతిపాదించామన్నారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories