Quthbullapur: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణం బలి

Man Dies With Electric Shock In Quthbullapur
x

Quthbullapur: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణం బలి

Highlights

Quthbullapur: మృతుడు మల్లంపేట డ్రీమ్‌వ్యాలీకి చెందిన సత్యనారాయణగా గుర్తింపు

Quthbullapur: హైదరాబాద్‌ కుత్బుల్లాపూర్‌లో అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బైక్‌పై వెళ్తుండగా విద్యుత్‌ వైర్లు మీదపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మల్లంపేట డ్రీమ్‌వ్యాలీకి చెందిన సత్యనారాయణగా గుర్తించారు. ఆకాష్‌ లేఅవుట్‌లో వాటర్‌ప్లాంట్‌ నిర్వహిస్తున్న సత్యనారాయణ.. ఇవాళ ఉదయం విధులకు బయల్దేరాడు. ఈ క్రమంలో విద్యుత్‌ వైర్లు తెగి మీడపడటంతో సత్యనారాయణ మృతి చెందాడు. విద్యుత్‌ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories