Madhu Yaskhi: హుజూరాబాద్లో ఓటమి బాధాకరం

X
Highlights
Madhu Yaskhi: నవంబర్ 14 నుంచి 21 వరకు ప్రజా చైతన్యయాత్ర -మధుయాష్కీ
Sandeep Eggoju3 Nov 2021 3:08 PM GMT
Madhu Yaskhi: నవంబర్ 14 నుంచి 21 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నట్టు మధుయాష్కీ ప్రకటించారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓడిపోవడం బాధాకరమని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికలను ఒక వ్యాపారంగా మార్చాయన్నారు. నిన్న బీజేపీ గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, మతతత్వ పార్టీతో కాంగ్రెస్ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు మధుయాష్కీ.
Web TitleMadhu Yaskhi Responds on Congress Lose on Huzurabad
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMT