
KTR: రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా
KTR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
KTR: కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేజర్ వర్గాలు అప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యాయని.. రైతు భరోసా అడిగితే.. చెప్పుతో కొడతామనడం సమంజసమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అసహనంతో వ్యవహరిస్తోందన్న కేటీఆర్.. నేటికి 2 ఎకరాలకు మించి రైతుబంధు రాలేదన్నారు. కేఆర్ఎంబీపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని.. సీఎం అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పారన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
రైతుబంధు పడలేదు అని ఎవడన్న అంటే.. చెప్పుదీసి కొడుతా అంటున్న కాంగ్రెస్ నాయకులను ఏం చేయాలో రైతులే ఆలోచించాలి
— BRS Party (@BRSparty) January 24, 2024
- కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS.@vinodboianpalli pic.twitter.com/p1rKxe51kC

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




