KTR: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో గెలిచింది

KTR Comments On Congress Party
x

KTR: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో గెలిచింది

Highlights

KTR: అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం.. గట్టిగా పని చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాం

KTR: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో గెలిచిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఇచ్చిన హామీలపైన మాట దాటేస్తుందన్నారు. అప్పులు, శ్వేత పత్రాల పేరుతో తప్పించుకునేందుకు డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గట్టిగా పని చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌‌లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories